అమెరికా, యూకే వీసాలున్న భారత ప్రయాణీకులు అబుదాబీకి వెళ్ళొచ్చు
- August 18, 2021
యూఏఈ: భారత జాతీయులు, అమెరికా లేదా యూకే లేదా యూరోపియన్ సభ్య దేశాలకు చెందిన ఏదో ఒక వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ వుంటే ఇండియా నుంచి అబుదాబీకి వెళ్ళవచ్చు. ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ నుంచి వీరికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదనీ, టెస్టింగ్ స్టేటస్ మాత్రం చూపించాల్సి వుంటుందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







