కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం జగన్ ఆత్మీయ ఆతిధ్యం
- August 19, 2021అమరావతి: ఏపీ సీఎం జగన్ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మార్యాద పూర్వకంగా కలిశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్న ఆయన ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కిషన్ రెడ్డి దంపతులను జగన్ సన్మానించారు. కిషన్ రెడ్డి దంపతులకు జగన్ లంచ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలపైనా, రాష్ట్రానికి రావలసిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..