తెలుగు భాషా దినోత్స శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
- August 29, 2021న్యూ ఢిల్లీ: ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు స్మృతికి నివాళులు అర్పించారు.భాషను కాపాడుకొని ఉన్నతంగా తీర్చిదిద్దడమే మనం ఆయనకిచ్చే నివాళి అని చెప్పారు.‘‘భాష అంటే మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారథి. తెలుగు సంస్కృతి పెంపొందించుకోవడాన్ని బాధ్యతగా గుర్తెరగాలి’’ అని వెంకయ్య ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..