5 దేశాలకు చెందిన ప్రయాణికులకు దుబాయ్ విమానాల్లోకి నో ఎంట్రీ

- September 01, 2021 , by Maagulf
5 దేశాలకు చెందిన ప్రయాణికులకు దుబాయ్ విమానాల్లోకి నో ఎంట్రీ

దుబాయ్: ఎయిర్‌పోర్టుల వద్ద ర్యాపిడ్ పీసీఆర్ టెస్టింగ్ సౌకర్యం లేకపోవడంతో బంగ్లాదేశ్, నైజీరియా, వియత్నాం, జాంబియా, ఇండోనేషియా దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు, దుబాయ్ విమానాల్లోకి ప్రవేశం లేదని ఎమిరేట్స్ ఎయిర్ లైన్ వెల్లడించింది. ఈ మేరకు సదరు ఎయిర్ లైన్ సంస్థ తమ వెబ్ సైట్‌లో తాజా ట్రావెల్ అప్‌డేట్ పొందుపరిచింది. అయితే, ఎమిరేట్స్ జారీ చేసిన గైడ్‌లైన్స్ పాఠిస్తే, ఆ రెసిడెంట్స్ అందరికీ, ఆ 5 దేశాల నుంచి దుబాయ్ వచ్చేందుకు వీలు కల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com