శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- September 03, 2021
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది.కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున షార్జా నుంచి G9458 ఎయిర్ అరేబియా విమానంలో శంషాబాద్కు వచ్చిన ప్రయాణికుడు మహ్మద్ రఫీక్ బ్యాగులను కస్టమ్స్ అధికారులు తఖీలు చేయగా కేజీ బంగారం పేస్ట్ రూపంలో లో దుస్తుల్లో దాచి పెట్టాడు.దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు.లో దుస్తుల్లో దాచి పెట్టాడు బంగారం విలువ దాదాపు రూ.43.55 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









