ఖతార్ పర్యటనకు సౌదీ మంత్రి..స్వాగతం పలికిన ప్రధాని
- September 05, 2021
దోహా: అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా అంతర్గత శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ ఖతార్ చేరుకున్నారు. దోహా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రితో పాటు అతని ప్రతినిధుల బృందానికి ఖతార్ సాదర స్వాగతం పలికింది. ఖతార్ ప్రధాని, అంతర్గత శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తానీ, అంతర్గత మంత్రిత్వ శాఖలోని అనేక ర్యాంకింగ్ అధికారులు సౌదీ మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఖతార్లోని సౌదీ అరేబియా రాయబారి మన్సూర్ బిన్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఫర్హాన్ అల్-సౌద్ కూడా సౌదీ మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







