ఖతార్ పర్యటనకు సౌదీ మంత్రి..స్వాగతం పలికిన ప్రధాని
- September 05, 2021
దోహా: అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా అంతర్గత శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ ఖతార్ చేరుకున్నారు. దోహా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రితో పాటు అతని ప్రతినిధుల బృందానికి ఖతార్ సాదర స్వాగతం పలికింది. ఖతార్ ప్రధాని, అంతర్గత శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తానీ, అంతర్గత మంత్రిత్వ శాఖలోని అనేక ర్యాంకింగ్ అధికారులు సౌదీ మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఖతార్లోని సౌదీ అరేబియా రాయబారి మన్సూర్ బిన్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఫర్హాన్ అల్-సౌద్ కూడా సౌదీ మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









