ఖతార్ పర్యటనకు సౌదీ మంత్రి..స్వాగతం పలికిన ప్రధాని
- September 05, 2021
దోహా: అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా అంతర్గత శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ ఖతార్ చేరుకున్నారు. దోహా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రితో పాటు అతని ప్రతినిధుల బృందానికి ఖతార్ సాదర స్వాగతం పలికింది. ఖతార్ ప్రధాని, అంతర్గత శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తానీ, అంతర్గత మంత్రిత్వ శాఖలోని అనేక ర్యాంకింగ్ అధికారులు సౌదీ మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఖతార్లోని సౌదీ అరేబియా రాయబారి మన్సూర్ బిన్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఫర్హాన్ అల్-సౌద్ కూడా సౌదీ మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!
- ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ లో కొత్త నిబంధనలు..!!
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!