సింగిల్ డోస్ తీసుకున్న స్టూడెంట్స్, స్టాఫ్ కి స్కూళ్లోకి అనుమతి
- September 05, 2021
కువైట్: ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైన కువైట్ విద్యా శాఖ...స్కూల్ కి వచ్చే స్టూడెంట్స్, స్టాఫ్ కి సంబంధించి మరో విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా ఆఫ్ లైన్ క్లాసులకు అనుమతించనున్నట్లు వెల్లడించింది. స్కూల్ కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్, స్టాఫ్ తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తొలి డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ తీసుకోవటానికి సమయం అవసరం కనుక..సింగిల్ డోస్ తీసుకున్న వారికి కూడా ఎంట్రీకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జైలు అంటే శిక్ష మాత్రమే కాదు..సంస్కరణకు కేంద్రంగా మారాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- $6.6 మిలియన్ల బదిలీ ప్రయత్నాన్ని అడ్డుకున్న ROP..!!
- యాత్రికులకు స్వాగత కేంద్రాన్ని తనిఖీ చేసిన మదీనా ఎమిర్..!!
- సబా అల్-అహ్మద్లోని అగ్నిప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..!!
- యూఏఈలో స్కిన్ కేర్ ట్రెండ్లపై పేరెంట్స్ కు వార్నింగ్..!!
- గల్ఫ్ ఐక్యతను చాటిచెప్పిన దోహా జీసీసీ గేమ్స్ ప్రారంభోత్సవం..!!
- రాస్ అల్ ఖైమా డ్యామ్లో జారిపడి యువకుడు మృతి..!!
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









