సింగిల్ డోస్ తీసుకున్న స్టూడెంట్స్, స్టాఫ్ కి స్కూళ్లోకి అనుమతి
- September 05, 2021
కువైట్: ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైన కువైట్ విద్యా శాఖ...స్కూల్ కి వచ్చే స్టూడెంట్స్, స్టాఫ్ కి సంబంధించి మరో విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా ఆఫ్ లైన్ క్లాసులకు అనుమతించనున్నట్లు వెల్లడించింది. స్కూల్ కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్, స్టాఫ్ తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తొలి డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ తీసుకోవటానికి సమయం అవసరం కనుక..సింగిల్ డోస్ తీసుకున్న వారికి కూడా ఎంట్రీకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









