డెవలప్మెంట్ ప్యాకేజీలో భాగంగా నేడు రెండో దశ ప్రాజెక్టుల ప్రకటన
- September 12, 2021యూఏఈ: ఆర్ధికంగా యూఏఈని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటిస్తున్న ప్రభుత్వం నేడు రెండో దశ ప్రాజెక్టులను ప్రకటించనుంది. రాబోయే 50 సంవత్సరాలలో UAE అభివృద్ధికి దోహదపడేలా రెండవ ప్యాకేజీ ఉండనుంది.
తొలి విడతగా ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీలో ఫ్రీలాన్సర్లు, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు తమకు తాము స్పాన్సర్ చేసుకునేలా వీసాల జారీలో వెసులుబాటును ప్రకటించింది ప్రభుత్వం.
రెండవ ప్యాకేజీ దేశీయ, అంతర్జాతీయ రంగంలో దేశ వృద్ధికి తోడ్పడేలా వ వ్యూహాత్మక ప్రాజెక్టులు ఉండొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..