ఇ-మ్యారేజెస్: ఏడాదిలో 28 శాతం వృద్ధి

- September 14, 2021 , by Maagulf
ఇ-మ్యారేజెస్: ఏడాదిలో 28 శాతం వృద్ధి

సౌదీ: కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు ప్రాధాన్యతనేర్పడింది. ఏప్రిల్ 2020 - మార్చి 2021 మధ్య మొత్తం 150,071 వివాహాలు ఎలక్ట్రానిక్ పద్ధితో జరిగాయి. అంతకు ముందు ఇదే కాలానికి వీటి సంఖ్య 117,025గా వున్నాయి. అంటే 28 శాతం పెరుగుదల ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు సంబంధించి నమోదయ్యిందన్నమాట. మినిస్ట్రీకి చెందిన జివాజి పోర్టల్ ద్వారా ఇ-మ్యారేజీ కాంట్రాక్ట్ కుదురుతుంది. కోర్టుకి వ్యక్తిగతంగా వెళ్ళి వివాహ పద్ధతిని పూర్తిచేయాల్సిన అవసరం ఈ విధానం ద్వారా వుండదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com