ఒమన్: వ్యాక్సిన్ కోర్సులు వ్యవధి 4 వారాలకు కుదింపు
- September 14, 2021ఒమన్: కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసుల మధ్య గడువును 4 వారాలకు తగ్గించింది ఒమన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కోర్సులు వ్యవధి ని ఆరు వారాల నుండి నాలుగు వారాలకు తగ్గించబడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్) ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుండి ఈ సవరణ నిబంధన అమలులోకి రానుంది. తొలి డోస్ అందుకున్న వారు, ఫస్ట్ డోసు తీసుకొని నాలుగు వారాలు పూర్తి చేసుకున్న వారు గవర్నరేట్లోని ఇమ్యునైజేషన్ సెంటర్లకు వెళ్లే ముందు తారాసుద్ ప్లస్ యాప్లో రెండవ డోస్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..