పోస్ట్ ఆఫీసుల ద్వారా రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్ అప్లికేషన్లు: బహ్రెయిన్ ఎన్పిఆర్ఎ
- September 27, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్లో రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్ కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభతరం చేశారు. నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో బహ్రెయిన్ పోస్ట్ ద్వారా రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్ అప్లికేషన్స్ జారీ చేయబడతాయి. అడ్మినిస్ట్రేటివ్ మరియు సాంకేతిక ప్రక్రియలు పూర్తయ్యాక ఈ విధానం అందుబాటులోకి వస్తుంది. ఇ-సర్వీసుల ద్వారా ఆయా సేవల్లో వేగం పెరుగుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ పోస్ట్ వ్యూహాత్మక లక్ష్యాల్ని చేరుకునే దిశగా ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ షేక్ బదర్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









