భారత్కు వచ్చే బ్రిటన్ ప్రయాణికులు పదిరోజుల క్వారంటైన్
- October 01, 2021
న్యూఢిల్లీ : భారత్కు వచ్చే బ్రిటన్ ప్రయాణికులు పదిరోజుల క్వారంటైన్కు వెళ్లాల్సిందే. వ్యాక్సినేషన్తో సంబంధం లేకుండా సోమవారం నుండి ఈ మేరకు ఆంక్షలు అమలులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారత్తో పాటు పలు దేశాల ప్రయాణికులపై బ్రిటన్ వివాదాస్పద నిర్నయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్కూడా రిటర్న్గిఫ్ట్గా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 4 నుండి భారత్కు వచ్చే బ్రిటన్ దేశస్తులు ప్రయాణానికి 72 గంటల ముందు గాని, విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత గాని మూడు కొవిడ్ - 19 ఆర్టి- పిసిఆర్ పరీక్షలు చేయించుకోవలసి ఉంది. వచ్చిన అనంతరం భారత్లో పదిరోజుల పాటు నివాసంలో గాని, చేరుకున్న ప్రాంతంలో కాని క్వారంటైన్లో ఉండాలని ఆ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







