అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం.!
- October 05, 2021
అరుణాచల్ ప్రదేశ్: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే, భూకంపం సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించారు అధికారులు. గడిచిన నాలుగు రోజుల్లో ఈ రోజు ఉదయం 8.8 గంటలకు వచ్చిన భూకంపం మూడవదిగా అధికారులు చెబుతున్నారు. భూకంపం సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారని, అక్టోబర్ 2 నుండి ఇప్పటివరకు అరుణాచల్ ప్రదేశ్లో మూడుసార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు భయపడుతున్నట్లుగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







