అక్టోబర్ 31 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా విధానం
- October 08, 2021
షార్జా: అక్టోబర్ 31 నుంచి ఎమిరేట్లోని ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులకు భౌతికంగా క్లాసులు జరుగుతాయని, ప్రత్యక్షంగా విద్యాలయాల్లో హాజరు వుండాలని షార్జా స్పష్టం చేసింది. వ్యక్తిగత అనారోగ్య సమస్యలున్నవారికి కొంత వెసులుబాటు కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









