అక్టోబర్ 31 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా విధానం
- October 08, 2021
షార్జా: అక్టోబర్ 31 నుంచి ఎమిరేట్లోని ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులకు భౌతికంగా క్లాసులు జరుగుతాయని, ప్రత్యక్షంగా విద్యాలయాల్లో హాజరు వుండాలని షార్జా స్పష్టం చేసింది. వ్యక్తిగత అనారోగ్య సమస్యలున్నవారికి కొంత వెసులుబాటు కల్పిస్తారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







