మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- October 14, 2021మస్కట్: ఒమన్లో మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మోసపూరితంగా నిధుల కేటాయింపు ఆరోపణలపై ఒక వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు అల్ బురైమి గవర్నరేట్లో అరెస్టు చేశారు. "అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, మస్కట్ గవర్నరేట్ పోలీసు కమాండ్ నేర విచారణలు, దర్యాప్తు శాఖ సహకారంతో అల్ బురైమిలోని విలాయత్లోని మనీ ఎక్స్ఛేంజ్ సెంటర్ నుండి మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతనికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. ”అని రాయల్ ఒమన్ పోలీసు విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?