యానాంలో షూటింగ్ జరుపుకుంటున్న 'ఆక్సిజన్' చిత్రం
- March 19, 2016టాలీవుడ్ నటులు గోపీ చంద్, రాశీఖన్నా జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆక్సిజన్'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం యానాంలో జరుగుతోంది. కథానాయిన రాశీఖన్నా ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా అక్కడ సూర్యాస్తమయ సమయంలో తీసిన ఆహ్లాదకరమైన ఒక ఫొటోను పోస్ట్ చేశారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమా టైటిల్ లోగోను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!