ఐపీఎల్ లోకి రాబోతున్న రెండు కొత్త జట్లు
- October 25, 2021
దుబాయ్: ఐపీఎల్ లో ప్రస్తుతం 8 జట్లు మాత్రమే పోటీ పడుతుండగా.. ఆ టైటిల్ కు మరింత పోటీని పెంచేందుకు కొత్తగా రెండు కొత్త జట్లను తీసుకురానున్నట్లు బీసీసీఐ ఎప్పుడో ప్రకటించగా ఈరోజు ఆ రానున్న రెండు కొత్త జట్లు ఏవి? అనేది బీసీసీఐ ప్రకటించింది. ఈ కొత్త జట్ల కోసం బిడ్డింగ్ ను నిర్వహించింది. అందులో ఐపీఎల్ లో కొత్త జట్లను సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్, ఆర్పీఎస్జీ గ్రూప్ కొనుగోలు చేసాయి.
ఇక ఈ బిడ్డింగ్ లో అత్యధికంగా 7,090 కోట్లు వేసి ఒక్క జట్టును సొంతం చేసుకోగా… మరోవైపు అత్యధికంగా 5,600 కోట్లు బిడ్డింగ్ చేసిన సీవీసీ క్యాపిటల్స్ రెండవ జట్టును కైవసం చేసుకుంది. అయితే ఈ బిడ్డింగ్ లో గెలిచిన వారి కోసం బీసీసీఐ అహ్మదాబాద్, లక్నో, కటక్, ధర్మశాల, గౌహతి మరియు ఇండోర్ రూపంలో ఆరు కేంద్రాలను ఇచ్చింది. అందులో ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో ను తీసుకోగా… సీవీసీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ ను ఎంపిక చేసుకుంది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







