తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- December 29, 2025
తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ,మంత్రి అచ్చెన్నాయుడు, TV5 ఎండీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
సీఎంను శాలువాతో సత్కరించిన టీటీడీ చైర్మన్, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాల పై క్షణకాలం చర్చించారు.
రేవంత్ రెడ్డి రేపు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు.ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.భక్తుల భద్రత, దర్శన సౌలభ్యం కోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







