దొంగతనం కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు
- October 26, 2021
దుబాయ్ : ఓ గ్రాసరీ షాప్ లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు ప్రవాసులకు దుబాయ్ క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులపై అభియోగాలు రుజువుకావటంతో వారికి ఏడాది పాటు జైలుశిక్ష 1700 దిర్హామ్స్ ఫైన్ వేసింది. జైలుశిక్ష పూర్తైన తర్వాత దోషులందరినీ దేశం నుంచి తిరిగి పంపించేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకెళితే గతేడాది అక్టోబర్ లో ఓ గ్రాసరీ షాప్ లో ముగ్గురు ఏషియాకు చెందిన ప్రవాసులు దొంగతనానికి పాల్పడ్డారు. ఓనర్ పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా ఆధారాలు ఉండటంతో నిందితులందరికీ శిక్షపడింది.
తాజా వార్తలు
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!
- ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!
- యూఏఈ పర్యటనలో మరణించిన భారతీయురాలు..30 రోజుల తర్వాత స్వదేశానికి డెడ్ బాడీ తరలింపు..!!
- యుద్ధం పై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్పై దాడులకు బ్రేక్!
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత









