తెలంగాణలో కొత్త కరోనా వేరియంట్ కేసులు..!
- October 28, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా డెల్టా AY.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో 48 ఏళ్ల ఓ వ్యక్తితో పాటు.. 22 ఏళ్ల యువతికి AY 4.2 నిర్ధా3రణ అయినట్లు తెలుస్తోంది. అయితే కొత్త వేరియంట్పై వైద్యాధికారులు గోప్యత పాటిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఏపీ, కర్నాటకతో సహా పలు రాష్ట్రాల్లో విస్తరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత డెల్టా వేరియెంట్తో పోలిస్తే ఈ వైరస్ 15శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









