తెలంగాణలో కొత్త కరోనా వేరియంట్ కేసులు..!
- October 28, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా డెల్టా AY.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో 48 ఏళ్ల ఓ వ్యక్తితో పాటు.. 22 ఏళ్ల యువతికి AY 4.2 నిర్ధా3రణ అయినట్లు తెలుస్తోంది. అయితే కొత్త వేరియంట్పై వైద్యాధికారులు గోప్యత పాటిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఏపీ, కర్నాటకతో సహా పలు రాష్ట్రాల్లో విస్తరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత డెల్టా వేరియెంట్తో పోలిస్తే ఈ వైరస్ 15శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







