డబ్ల్యుటిటిసి 22వ గ్లోబల్ సమ్మిట్కి వేదిక కానున్న రియాద్
- October 29, 2021
వరల్డ్ ట్రావెల్ మరియు టూరిజం కౌన్సిల్, 22వ గ్లోబల్ సమ్మిట్ రియాద్లో వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్ ఈ మెగా ఈవెంట్ని హోస్ట్ చేయనుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో టూరిజం రంగం తీవ్ర ప్రభావానికి గురైందనీ, ఈ రంగం తిరిగి పుంజుకోవడానికి ఈ ఈవెంట్ చాలా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో 14 నుంచి 16 వరకు గ్లోబల్ సమ్మిట్ ఫిలిప్పీన్స్లో జరగనుంది. సౌదీ అరేబియా సమ్మిట్ 2022 చివర్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









