డబ్ల్యుటిటిసి 22వ గ్లోబల్ సమ్మిట్కి వేదిక కానున్న రియాద్
- October 29, 2021
వరల్డ్ ట్రావెల్ మరియు టూరిజం కౌన్సిల్, 22వ గ్లోబల్ సమ్మిట్ రియాద్లో వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్ ఈ మెగా ఈవెంట్ని హోస్ట్ చేయనుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో టూరిజం రంగం తీవ్ర ప్రభావానికి గురైందనీ, ఈ రంగం తిరిగి పుంజుకోవడానికి ఈ ఈవెంట్ చాలా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో 14 నుంచి 16 వరకు గ్లోబల్ సమ్మిట్ ఫిలిప్పీన్స్లో జరగనుంది. సౌదీ అరేబియా సమ్మిట్ 2022 చివర్లో వుంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







