డబ్ల్యుటిటిసి 22వ గ్లోబల్ సమ్మిట్కి వేదిక కానున్న రియాద్
- October 29, 2021
వరల్డ్ ట్రావెల్ మరియు టూరిజం కౌన్సిల్, 22వ గ్లోబల్ సమ్మిట్ రియాద్లో వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్ ఈ మెగా ఈవెంట్ని హోస్ట్ చేయనుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో టూరిజం రంగం తీవ్ర ప్రభావానికి గురైందనీ, ఈ రంగం తిరిగి పుంజుకోవడానికి ఈ ఈవెంట్ చాలా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో 14 నుంచి 16 వరకు గ్లోబల్ సమ్మిట్ ఫిలిప్పీన్స్లో జరగనుంది. సౌదీ అరేబియా సమ్మిట్ 2022 చివర్లో వుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..