499 దిర్హాముల టిక్కెట్ ధరతో కేరళకు ఎయిర్ అరేబియా అబుదాబీ ప్రయాణం
- October 29, 2021
యూఏఈ: ఎయిర్ అరేబియా, వచ్చే నెల నుంచి 499 దిర్హాముల ప్రారంభ ధరతో పలు ఇండియన్ డెస్టినేషన్లకు విమానాల్ని నడపనుంది. కేరళలోని కోచి, కోజికోడ్ మరియు తిరువనంతపురం విమానాశ్రయాలకు నేరుగా విమానాల్ని నడపనున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









