డ్రగ్స్ స్టాక్పై హెల్త్ అథారిటీస్ ప్రత్యేక దృష్టి
- October 30, 2021కువైట్: కరోనా ఎపిడమిక్ పరిస్థితులు క్రమక్రమంగా చల్లబడుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డ్రగ్స్ స్టాక్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అన్ని గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ వద్ద పేషెంట్ల కోసం అవసరమైన మందుల్ని అందుబాటులో వుంచాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ భావిస్తోంది. అనస్తీషియా, ఇంటెన్సివ్ కేర్ డిపార్టుమెంట్లకు సంబంధించి అవసరమైన కొన్ని మార్పులు చేసి, ప్రత్యేకమైన మందుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. కార్డియాక్ కేథటెరైజేషన్ యూనిట్ కోసం అవసరమైన మెడికల్ ఉత్పత్తుల్నీ అందుబాటులోకి తీసుకురావాల్సి వుంది. మానసిక వైద్య సమస్యలతో బాధపడుతున్నవారి చికిత్సలో వినియోగించే మందులు వంటి వాటి కోసం పెద్దయెత్తున నిధుల్ని వెచ్చిస్తున్నారు. ఈ మేరకు రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి మినిస్ట్రీ అనుమతులు పొందింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!