డ్రగ్స్ స్టాక్పై హెల్త్ అథారిటీస్ ప్రత్యేక దృష్టి
- October 30, 2021కువైట్: కరోనా ఎపిడమిక్ పరిస్థితులు క్రమక్రమంగా చల్లబడుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డ్రగ్స్ స్టాక్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అన్ని గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ వద్ద పేషెంట్ల కోసం అవసరమైన మందుల్ని అందుబాటులో వుంచాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ భావిస్తోంది. అనస్తీషియా, ఇంటెన్సివ్ కేర్ డిపార్టుమెంట్లకు సంబంధించి అవసరమైన కొన్ని మార్పులు చేసి, ప్రత్యేకమైన మందుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. కార్డియాక్ కేథటెరైజేషన్ యూనిట్ కోసం అవసరమైన మెడికల్ ఉత్పత్తుల్నీ అందుబాటులోకి తీసుకురావాల్సి వుంది. మానసిక వైద్య సమస్యలతో బాధపడుతున్నవారి చికిత్సలో వినియోగించే మందులు వంటి వాటి కోసం పెద్దయెత్తున నిధుల్ని వెచ్చిస్తున్నారు. ఈ మేరకు రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి మినిస్ట్రీ అనుమతులు పొందింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్