అనుమతి లేని విలువైన వస్తువుల్ని విక్రయిస్తున్న ముగ్గురిపై కేసులు
- November 02, 2021
బహ్రెయిన్: ముగ్గురు వ్యక్తులు లైసెన్సు లేని విలువైన వస్తువుల్ని విక్రయిస్తున్న కేసులో విచారణ జరుగుతోంది. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించడం జరిగింది. రేపు కింది కోర్టు యెదుట నిందితులు హాజరు కావాల్సి వుంది. నిందితులు, స్టాంపు లేని అలాగే అనుమతుల్లేని నగల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. వారు విక్రయిస్తున్న బంగారు అలాగే వెండి నగలపై స్టాంప్ లేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!