ఎక్స్‌పో 2020 వద్ద యూఏఈ పతాకాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్, షేక్ హమ్దాన్

- November 03, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 వద్ద యూఏఈ పతాకాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్, షేక్ హమ్దాన్

యూఏఈ: ఫ్లాగ్ డే నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా జాతీయ పతాకాల ఆవిష్కరణ జరిగింది. ఎక్స్‌పో 2020 దుబాయ్ వద్ద వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పతాకావిష్కరణ చేయడం జరిగింది. యాభయ్యేళ్ళ క్రితం చారిత్రాత్మకమైన డిజైన్ కాంపిటీషన్ జరిగింది. ఈ పోటీల్లో జాతీయ పతాకాన్ని ఖరారు చేశారు.  1971 డిసెంబర్ 2న యూఏఈ పతాకం తొలిసారిగా ఆవిష్కృతమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com