BAPS మందిర్ తొలి ‘సాక్రెడ్ స్టోన్స్’ ఏర్పాటు
- November 09, 2021
అబుధాబి: అబుధాబిలోని బిఎపిఎస్ హిందూ మందిర్ మరో నిర్మాణ పరమైన మైలు రాయిని అందుకుంది. ‘ప్రథమ్ శిలా స్థాపన్ సప్తాహ్’ నవంబర్ 9వ తేదీన ప్రారంభమయ్యింది.నవంబర్ 16 వరకు ఇది కొనసాగుతుంది. పూజ్య బ్రహ్మ విహారి అలాగే సాధువులు 300 మందికి పైగా ప్రముఖులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో17 మంది శిల్పులు అత్యంత సుందరంగా శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి శిల్పానికీ ఓ ప్రత్యేకత వుండేలా రూపొందిస్తున్నారు. 2,000 మందికి పైగా శిల్పులు ఈ దేవాలయం కోసం పని చేస్తున్నారు. ఇండియా పెవిలియన్ వద్ద త్రీ రివర్స్ స్టోరీ ద్వారా బిఎపిఎస్ హిందూ మందిర్ వివరాల్ని దుబాయ్ ఎక్స్పో 2020లో ప్రదర్శించారు.
_1636467386.jpg)
తాజా వార్తలు
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా









