BAPS మందిర్ తొలి ‘సాక్రెడ్ స్టోన్స్’ ఏర్పాటు
- November 09, 2021
అబుధాబి: అబుధాబిలోని బిఎపిఎస్ హిందూ మందిర్ మరో నిర్మాణ పరమైన మైలు రాయిని అందుకుంది. ‘ప్రథమ్ శిలా స్థాపన్ సప్తాహ్’ నవంబర్ 9వ తేదీన ప్రారంభమయ్యింది.నవంబర్ 16 వరకు ఇది కొనసాగుతుంది. పూజ్య బ్రహ్మ విహారి అలాగే సాధువులు 300 మందికి పైగా ప్రముఖులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో17 మంది శిల్పులు అత్యంత సుందరంగా శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి శిల్పానికీ ఓ ప్రత్యేకత వుండేలా రూపొందిస్తున్నారు. 2,000 మందికి పైగా శిల్పులు ఈ దేవాలయం కోసం పని చేస్తున్నారు. ఇండియా పెవిలియన్ వద్ద త్రీ రివర్స్ స్టోరీ ద్వారా బిఎపిఎస్ హిందూ మందిర్ వివరాల్ని దుబాయ్ ఎక్స్పో 2020లో ప్రదర్శించారు.
_1636467386.jpg)
తాజా వార్తలు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!









