BAPS మందిర్ తొలి ‘సాక్రెడ్ స్టోన్స్’ ఏర్పాటు
- November 09, 2021
అబుధాబి: అబుధాబిలోని బిఎపిఎస్ హిందూ మందిర్ మరో నిర్మాణ పరమైన మైలు రాయిని అందుకుంది. ‘ప్రథమ్ శిలా స్థాపన్ సప్తాహ్’ నవంబర్ 9వ తేదీన ప్రారంభమయ్యింది.నవంబర్ 16 వరకు ఇది కొనసాగుతుంది. పూజ్య బ్రహ్మ విహారి అలాగే సాధువులు 300 మందికి పైగా ప్రముఖులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో17 మంది శిల్పులు అత్యంత సుందరంగా శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి శిల్పానికీ ఓ ప్రత్యేకత వుండేలా రూపొందిస్తున్నారు. 2,000 మందికి పైగా శిల్పులు ఈ దేవాలయం కోసం పని చేస్తున్నారు. ఇండియా పెవిలియన్ వద్ద త్రీ రివర్స్ స్టోరీ ద్వారా బిఎపిఎస్ హిందూ మందిర్ వివరాల్ని దుబాయ్ ఎక్స్పో 2020లో ప్రదర్శించారు.
_1636467386.jpg)
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







