BAPS మందిర్ తొలి ‘సాక్రెడ్ స్టోన్స్’ ఏర్పాటు

- November 09, 2021 , by Maagulf
BAPS మందిర్ తొలి ‘సాక్రెడ్ స్టోన్స్’ ఏర్పాటు

అబుధాబి: అబుధాబిలోని బిఎపిఎస్ హిందూ మందిర్ మరో నిర్మాణ పరమైన మైలు రాయిని అందుకుంది. ‘ప్రథమ్ శిలా స్థాపన్ సప్తాహ్’ నవంబర్ 9వ తేదీన ప్రారంభమయ్యింది.నవంబర్ 16 వరకు ఇది కొనసాగుతుంది. పూజ్య బ్రహ్మ విహారి అలాగే సాధువులు 300 మందికి పైగా ప్రముఖులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో17 మంది శిల్పులు అత్యంత సుందరంగా శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి శిల్పానికీ ఓ ప్రత్యేకత వుండేలా రూపొందిస్తున్నారు. 2,000 మందికి పైగా శిల్పులు ఈ దేవాలయం కోసం పని చేస్తున్నారు. ఇండియా పెవిలియన్ వద్ద త్రీ రివర్స్ స్టోరీ ద్వారా బిఎపిఎస్ హిందూ మందిర్ వివరాల్ని దుబాయ్ ఎక్స్‌పో 2020లో ప్రదర్శించారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com