490 మొబైల్ ఫోన్లను దొంగిలించిన భారతీయునికి అయిదేళ్ళ జైలుశిక్ష, జరిమానా, దెశ బహిశ్కరణ
- March 21, 2016
తన యజమానికి తెలియకుండా 490 మొబైల్ ఫోన్లను దొంగిలించిన నేరంలో ఒక భారతీయునికి క్రిమినల్ కోర్ట్ అయిదేళ్ళ జైలుశిక్ష, జరిమానా, దెశ బహిష్కరణ దోహా నేర న్యాయస్థానం విధించింది. స్థానిక అరబిక్ రోజువారీ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తన యజమాని ఆధీనంలో ఉన్న490 మొబైల్ ఫోన్లను అపహరించిన నేరంలో కోర్టు ఆ వ్యక్తిని దోషీగా తేల్చింది. ఇందుకు జరిమానా అదే మొత్తం 972,,323 ఖతర్ రియళ్ళను జరిమానాగా చెల్లించే విధంగా ఆదివారం ఆజ్ఞాపించినట్టు సమాచారం. . ప్రతివాది తన యజమాని ఆధీనంలో 490 ఫోన్లు దొంగిలించి తన పని ప్రదేశంలో కంప్యూటర్ సిస్టమ్లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా ఫోన్లు దొంగిలించారు ని. అంతే లాలుండా మొబైల్ అమ్మిన తప్పుడు సమాచారం మొబైల్ సెట్ల ధరపై ఉంచి విక్రయించాడు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









