భారత రాయబారి పవన్ కపూర్ పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు
- November 10, 2021
అబుధాబి: యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్ పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ తన కార్యాలయంలో పవన్ కపూర్ కి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య బలమైన చారిత్రక సంబంధాలను గుర్తు చేశారు. భారత్-యూఏఈ సంబంధాలను పెంపొందించడంలో భారత రాయబారిగా కపూర్ చేసిన కృషిని, విశిష్ట సహకారాన్ని ప్రశంసించారు. తన పదవీ కాలం విజయవంతం అయ్యేందుకు సహకారం, మద్దతు అందించిన యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు భారత రాయబారి పవన్ కపూర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









