భారత రాయబారి పవన్ కపూర్ పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు
- November 10, 2021
అబుధాబి: యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్ పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ తన కార్యాలయంలో పవన్ కపూర్ కి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య బలమైన చారిత్రక సంబంధాలను గుర్తు చేశారు. భారత్-యూఏఈ సంబంధాలను పెంపొందించడంలో భారత రాయబారిగా కపూర్ చేసిన కృషిని, విశిష్ట సహకారాన్ని ప్రశంసించారు. తన పదవీ కాలం విజయవంతం అయ్యేందుకు సహకారం, మద్దతు అందించిన యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు భారత రాయబారి పవన్ కపూర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







