భారత రాయబారి పవన్ కపూర్ పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు
- November 10, 2021
అబుధాబి: యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్ పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ తన కార్యాలయంలో పవన్ కపూర్ కి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య బలమైన చారిత్రక సంబంధాలను గుర్తు చేశారు. భారత్-యూఏఈ సంబంధాలను పెంపొందించడంలో భారత రాయబారిగా కపూర్ చేసిన కృషిని, విశిష్ట సహకారాన్ని ప్రశంసించారు. తన పదవీ కాలం విజయవంతం అయ్యేందుకు సహకారం, మద్దతు అందించిన యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు భారత రాయబారి పవన్ కపూర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!