టన్నెలింగ్ వర్క్ని పూర్తి చేసుకున్న దోహా మెట్రో
- March 21, 2016ఖతార్ రైల్ మేజర్ మైల్ స్టోన్ని చేరుకుంది. దోహా మెట్రోకి సంబంధించి నార్తరన్ సెక్షన్లో టన్నెలింగ్ వర్క్ పూర్తి చేయడం ద్వారా ఈ ఘనతను సాధించింది. లెగ్తాఫియా స్టేషన్ మరియు ఖతార్ యూనివర్సిటీ మధ్య ఈ టన్నెల్ని పూర్తి చేశారు. టన్నెల్ బోరింగ్ వర్క్ పూర్తవడంతో ట్రాక్ నిర్మాణం, పవర్ సప్లయ్, సిగ్నలింగ్, ఇతర పనులపై కాంట్రాక్టర్లు ఇక నుంచి దృష్టిపెట్టనున్నారు. దోహా మెట్రో ప్రాజెక్ట్కి సంబంధించి 85 శాతం టన్నెలింగ్ వర్క్ పూర్తయ్యింది. ఓవరాల్గా ప్రాజెక్ట్ 37 శాతం పనులు పూర్తయ్యాయి. 2014లో టన్నెలింగ్ పనులు ప్రారంభం కాగా, 2019 తొలి క్వార్టర్లో దోహా మెట్రో ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి కానుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..