కరోనా ఎమర్జెన్సీ డ్రగ్ గా ఇవుషెల్డ్. అనుమతిచ్చిన ఫస్ట్ కంట్రీ బహ్రెయిన్
- November 15, 2021
బహ్రెయిన్ : కరోనా ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం ఇవుషెల్డ్ డ్రగ్ ను వాడేందుకు బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ డ్రగ్ ను ఎమర్జెన్సీ యూసేజ్ గా అనుమతించిన ఫస్ట్ కంట్రీగా బహ్రెయిన్ నిలిచింది. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరికైతే కరోనా కారణంగా ప్రాణపాయం ఉంటుందో వారి ట్రీట్ మెంట్ లో ఈ డ్రగ్ ను వాడనున్నారు. ఈ డ్రగ్ ను ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేసింది. డ్రగ్ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆస్ట్రాజెనికా ఇచ్చిన డేటా ఆధారంగా ఇవుషెల్డ్ వాడకానికి అనుమతించారు. ఇవుషెల్డ్ ను రెండు రకాల యాంటీ బాడీలను మిక్స్ చేసి రూపొందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..