యూఏఈ లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్
- November 16, 2021యూఏఈ: యూఏఈ వెదర్ కండిషన్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల టెంపరేచర్ పెరిగింది. చాలా ప్రాంతాల్లో 33 సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రత నమోదైంది. దుబాయ్, అబుదాబి లో మాత్రం టెంపరేచర్ లు తక్కువగా నమోదయ్యాయి. దుబాయ్ లో 31 డిగ్రీలు కాగా..అబుదాబి లో 30 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డైంది. కొన్ని రోజుల పాటు టెంపరేచర్లు ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. స్వల్పంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. ఇక సోమవారం దక్షిణ ఇరాక్ లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఐతే యూఏఈ పై ఈ ప్రభావం ఏమీ లేదని వెదర్ డిపార్ట్ మెంట్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ