సైబర్ సెక్యూరిటీలో మహిళా సాధికారత పెంపు
- November 23, 2021
సౌదీ: నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ, రియాద్లో ‘విమెన్ ఇన్ సౌదీ సెక్యూరిటీ ఫోరం’ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 2 వరకు ఈ ఫోరం జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో మహిళా సాధికారత పెంపు కోసం ఈ ఫోరం నిర్వహిస్తారు. విద్యా రంగంలో మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించి, తద్వారా వారికి సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ కనబర్చేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగంలో మహిళల పాత్ర తదితర అంశాలపై చర్చా కార్యక్రమాలు ఈ ఫోరంలో వుంటాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..