15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీ జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు
- November 23, 2021కువైట్: ఇన్వెస్టర్లు మరియు వ్యాపారవేత్తల కోసం 15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీని జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు మరియు కమర్షియల్ ప్రాజెక్టుల యజమానులు, ఎంపిక చేసిన బిజినెస్ యూనిట్స్ సీఈవోలకు ఈ అవకాశం కల్పిస్తారు. రెసిడెన్సీ విధానం, వర్క్ పర్మిట్స్కిసంబంధించి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయబోతోంది. ఎవరైతే వలసదారులు కువైట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారో అలాంటివారికి 15 ఏళ్ళపాటు స్టేట్ గ్యారంటీతో రెసిడెన్సీ కల్పించేందుకు ఈ కొత్త విధానం ద్వారా అవకాశం కలుగుతుంది. తద్వారా దేశంలో పెట్టబడులు పెరుగుతాయి. ఆర్థికంగా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది.
తాజా వార్తలు
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన