15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీ జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు
- November 23, 2021కువైట్: ఇన్వెస్టర్లు మరియు వ్యాపారవేత్తల కోసం 15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీని జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు మరియు కమర్షియల్ ప్రాజెక్టుల యజమానులు, ఎంపిక చేసిన బిజినెస్ యూనిట్స్ సీఈవోలకు ఈ అవకాశం కల్పిస్తారు. రెసిడెన్సీ విధానం, వర్క్ పర్మిట్స్కిసంబంధించి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయబోతోంది. ఎవరైతే వలసదారులు కువైట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారో అలాంటివారికి 15 ఏళ్ళపాటు స్టేట్ గ్యారంటీతో రెసిడెన్సీ కల్పించేందుకు ఈ కొత్త విధానం ద్వారా అవకాశం కలుగుతుంది. తద్వారా దేశంలో పెట్టబడులు పెరుగుతాయి. ఆర్థికంగా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల