స్మగ్లర్ల తెలివి: గొర్రెల ద్వారా డ్రగ్స్ రవాణా
- November 24, 2021కువైట్: పొరుగు దేశాల నుంచి సజీవంగా వున్న గొర్రెల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండడాన్ని గుర్తించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేశామని అధికారులు తెలిపారు. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తమామ్ అల్ సబాహ్ అల్ సలెమ్ అల్ సబాహ్ సమక్షంలో అధికారులు ఈ స్మగ్లింగ్ వివరాల్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ