వైద్య తనిఖీలు కొనసాగిస్తున్న సౌదీ మునిసిపాలిటీలు
- November 25, 2021
దమ్మామ్: సౌదీ అరేబియాలో మునిసిపాలిటీలు కోవిడ్ 19 హెల్త్ మరియు సేఫ్టీ మెజర్స్ విషయమై అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈస్టర్న్ ప్రావిన్స్ ఒక్క రోజులో 1288 తనిఖీల్ని నిర్వహించింది. ఈ సందర్భంగా 84 ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి.అన్ని కమర్షియల్ ఫెసిలిటీస్ తప్పనిసరిగా కోవిడ్ 19 ప్రోటోకాల్స్ పాఠించాలని అధికారులు స్పష్టం చేశారు. 940 కాల్ సెంటర్ ద్వారా ఎవరైనా ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







