కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేస్తే జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- November 26, 2021కువైట్: కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఈజిప్టుకి చెందిన నర్సుకి నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కఠిన కారాగార శిక్ష అనంతరం ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తారు. కాగా, ఈ కేసులో ఈజిప్టుకే చెందిన ఓ వ్యక్తికి 8 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 800 దినార్ల జరీమానా విధించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్