కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేస్తే జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- November 26, 2021
కువైట్: కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఈజిప్టుకి చెందిన నర్సుకి నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కఠిన కారాగార శిక్ష అనంతరం ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తారు. కాగా, ఈ కేసులో ఈజిప్టుకే చెందిన ఓ వ్యక్తికి 8 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 800 దినార్ల జరీమానా విధించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..