60 ఏళ్ల పై బడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ఖరారు!
- November 27, 2021కువైట్: సెకండరీ సర్టిఫికేట్..అంతకంటే తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా ఇచ్చే విషయంలో సందిగ్ధత తొలగిపోయింది. వారి వీసా రెన్యువల్ కు 500 దినార్ల ఛార్జ్ ను వసూలు చేయాలని లెజిస్లేషన్ డిపార్ట్మెంట్ మాన్పవర్ పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు సమచారం. ఐతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ల విషయంలో ఫత్వా బోర్డు సహా పలు సంఘాల అభిప్రాయాన్ని తీసుకున్నారు. వర్క్ పర్మిట్ రెన్యువల్ ఛార్జ్ ను మినహాయించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే వర్క్ పర్మిత్ కు 500 దినార్లు ఛార్జ్ చేస్తే ఇక బీమాతో కలిపి అది 1000 దినార్లు కానుంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత