60 ఏళ్ల పై బడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ఖరారు!
- November 27, 2021కువైట్: సెకండరీ సర్టిఫికేట్..అంతకంటే తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా ఇచ్చే విషయంలో సందిగ్ధత తొలగిపోయింది. వారి వీసా రెన్యువల్ కు 500 దినార్ల ఛార్జ్ ను వసూలు చేయాలని లెజిస్లేషన్ డిపార్ట్మెంట్ మాన్పవర్ పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు సమచారం. ఐతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ల విషయంలో ఫత్వా బోర్డు సహా పలు సంఘాల అభిప్రాయాన్ని తీసుకున్నారు. వర్క్ పర్మిట్ రెన్యువల్ ఛార్జ్ ను మినహాయించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే వర్క్ పర్మిత్ కు 500 దినార్లు ఛార్జ్ చేస్తే ఇక బీమాతో కలిపి అది 1000 దినార్లు కానుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం