యూఏఈ నేషనల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 30, 2021
యూఏఈ : యూఏఈ నేషల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు దేశ ప్రధాని క్షమాభిక్ష పెట్టారు. ఎమిరేట్స్ లోని పలు జైల్లో ఉంటున్న వీరి సత్ ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది.ఐతే యూఏఈ ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుండటంతో ఎక్కువ మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. ప్రధాని నిర్ణయంతో దుబాయ్ పోలీసులు క్షమాభిక్ష ప్రాసెస్ ను స్టార్ట్ చేశారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









