ఒమన్ పోర్టుల నుంచి ఆర్థిక కార్యకలాపాలు, నేరుగా దిగుమతుల్లో వృద్ధి
- November 30, 2021మస్కట్: ఒమన్ పోర్టుల్లో ఆర్థిక కార్యకలాపాలు, నేరుగా దిగుమతుల్లో ఐదు శాతం వృద్ధి 2021 తొలి తొమ్మిది నెలల్లో నమోదైంది. పోర్టుల్లో కంటెయినర్ల సంఖ్య విషయానికొస్తే 3.9 మిలియన్లుగా వుంది. గత ఏడాదితో పోల్చితే ఇది మూడు శాతం అధికం.సాధారణ కార్గో విషయానికొస్తే 41.2 మిలియన్ టన్నులుగా వుంది.ఇది ఏడు శాతం పెరుగుదలను నమోదు చేసింది. లిక్విడ్ కార్గో 15 మిలియన్ టన్నులు. 8 శాతం పెరుగుదల నమోదైంది ఈ విభాగంలో.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు