కోవిడ్ 19: రెట్టింపయిన సరుకుల ధరలు
- November 30, 2021కువైట్: కరోనా పాండమిక్ కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి.ఆహార పదార్థాలు, కూరగాయలు,పండ్లు,మాంసం,చేపలు అలాగే మందులు, వస్త్రాలు,స్టేషనరీ వంటి వాటి ధర కూడా బాగా పెరిగింది.వ్యాపారస్తులు సమయం చూసి వినియోగదారుల మీద భారం మోపారన్న భావన కొంత మందిలో వ్యక్తమవుతుండగా, విధిలేని పరిస్థితుల్లోనే ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారస్తులు అంటున్నారు.అయితే,ఆయా వస్తువుల్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లోని ట్రేడర్స్ కారణంగానే ధరలు పెరుగుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నారు. ధరల అదుపు కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత