బూస్టర్ డోసుల కోసం పెరుగుతున్న డిమాండ్
- December 07, 2021
కువైట్: కోవిడ్ 19 కొత్త మ్యుటెంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం కువైట్లో డిమాండ్ పెరుగుతోంది. పౌరులు అలాగే నివాసితులు మూడో డోస్ (బూస్టర్ డోసు) కోసం ఆసక్తి చూపుతున్నారు. మిష్రెఫ్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వ్యాక్సినేషన్ సెంటర్ భారీ జనసందోహంతో కిటకిటలాడుతోంది. కాగా, ప్రస్తుతానికి కువైట్లో కోవిడ్ 19 అదుపులోనే వుందనీ, కొత్త కేసులు మరణాల సంఖ్య చాలా తక్కువగా వుందని అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ ఇంతవరకు కువైట్లో నమోదు కాలేదు.
తాజా వార్తలు
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!







