బూస్టర్ డోసుల కోసం పెరుగుతున్న డిమాండ్
- December 07, 2021
కువైట్: కోవిడ్ 19 కొత్త మ్యుటెంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం కువైట్లో డిమాండ్ పెరుగుతోంది. పౌరులు అలాగే నివాసితులు మూడో డోస్ (బూస్టర్ డోసు) కోసం ఆసక్తి చూపుతున్నారు. మిష్రెఫ్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వ్యాక్సినేషన్ సెంటర్ భారీ జనసందోహంతో కిటకిటలాడుతోంది. కాగా, ప్రస్తుతానికి కువైట్లో కోవిడ్ 19 అదుపులోనే వుందనీ, కొత్త కేసులు మరణాల సంఖ్య చాలా తక్కువగా వుందని అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ ఇంతవరకు కువైట్లో నమోదు కాలేదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







