బూస్టర్ డోసుల కోసం పెరుగుతున్న డిమాండ్
- December 07, 2021
కువైట్: కోవిడ్ 19 కొత్త మ్యుటెంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం కువైట్లో డిమాండ్ పెరుగుతోంది. పౌరులు అలాగే నివాసితులు మూడో డోస్ (బూస్టర్ డోసు) కోసం ఆసక్తి చూపుతున్నారు. మిష్రెఫ్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వ్యాక్సినేషన్ సెంటర్ భారీ జనసందోహంతో కిటకిటలాడుతోంది. కాగా, ప్రస్తుతానికి కువైట్లో కోవిడ్ 19 అదుపులోనే వుందనీ, కొత్త కేసులు మరణాల సంఖ్య చాలా తక్కువగా వుందని అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ ఇంతవరకు కువైట్లో నమోదు కాలేదు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









