బూస్టర్ డోసుల కోసం పెరుగుతున్న డిమాండ్
- December 07, 2021
కువైట్: కోవిడ్ 19 కొత్త మ్యుటెంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం కువైట్లో డిమాండ్ పెరుగుతోంది. పౌరులు అలాగే నివాసితులు మూడో డోస్ (బూస్టర్ డోసు) కోసం ఆసక్తి చూపుతున్నారు. మిష్రెఫ్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వ్యాక్సినేషన్ సెంటర్ భారీ జనసందోహంతో కిటకిటలాడుతోంది. కాగా, ప్రస్తుతానికి కువైట్లో కోవిడ్ 19 అదుపులోనే వుందనీ, కొత్త కేసులు మరణాల సంఖ్య చాలా తక్కువగా వుందని అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ ఇంతవరకు కువైట్లో నమోదు కాలేదు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







