బిఎస్ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్న కింగ్ హమాద్
- December 07, 2021
మనామా: బహ్రెయిన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ (బిఎస్ఈ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు వచ్చే ఏడాది మార్చి 15న జరగనున్నాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ వేడుకలకు హాజరవుతారు. పలు ప్రత్యేక కార్యక్రమాలు, అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఈ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తారు. బ్రైట్ డికేడ్స్ పేరుతో ఓ ఎగ్జిబిషన్ని మార్చి 15 మరియు మార్చి 17 మధ్య జరగనుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్