మోడిఫైడ్ ఇంజిన్లతో ప్రశాంతతను దెబ్బతీస్తున్న 600 వాహనాలు సీజ్
- December 17, 2021
యూఏఈ: కంటిమీద కునుకు లేకుండా రకరకాల సౌండ్లతో ప్రశాంతతను దెబ్బతీస్తున్న పలు వాహనాలను షార్జా పోలీసులు సీజ్ చేశారు. డిసెంబర్ మొదటి వారంలో ఇలా చట్టవిరుద్ధంగా ఇంజిన్లను మార్చి నివాస ప్రాంతాల్లో ఇబ్బందులు కలిగిస్తున్న 505 కార్లు, 104 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వీరికి ఫైన్ లు వేయనున్నారు. మోడిఫైడ్ ఇంజిన్లతో వీధులు, నివాస ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఇబ్బందులు కలిగిస్తున్న వీరిపై పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ అందాయని, అందుకే ఇక ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోనున్నట్లు షార్జా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పుట్టపర్తిలో మూడు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
- జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ పై సీఎం రేవంత్ స్పష్టత
- యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నెథర్లాండ్స్ కు ప్రయాణం..
- భారత్–యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు, పెట్టుబడులకు శ్రీకారం
- యూఏఈ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం పై యూఏఈ అధ్యక్షుడు, ప్రధాని మోదీ
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభం
- స్ఫియర్ అబుదాబి అంటే ఏమిటి? డిజిటల్ కాన్వాస్గా యాస్ ఐలాండ్..!!
- సాహ్ల్ యాప్ ద్వారా కొత్త సివిల్ ఐడి ఇంటిగ్రేషన్ సర్వీస్..!!
- నలుగురు బంగ్లాదేశీయులు మృతి..మిస్టరీని ఛేదించిన పోలీసులు..!!
- మెర్యాల్ వాటర్పార్క్ బీచ్ వద్ద సమ్మర్ స్ప్లాష్..!!









