ప్రైవేటు స్కూళ్ళలో గ్రూప్ ఎ, బి విధానం రద్దు
- December 18, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్, గ్రూప్ ఏ, బి విధానాన్ని రద్దు చేయడంతో సెకెండరీ స్కూల్ విద్యార్థులు వచ్చే వారం తిరిగి స్కూళ్ళకు హాజరు కానున్నారు. విద్యార్థులు తమ పరీక్షలకు హాజరయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇప్పటికే పంపించడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో అన్ని నిబంధనలూ ఖచ్చితంగా పాటించాల్సి వుంటుంది. పరీక్షల నిర్వహణకు స్కూళ్ళన్నీ సర్వసన్నద్ధమయ్యాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!







