సౌండ్ స్టార్మ్: తొలి రోజు సందడి చేసిన సంగీత ప్రియులు
- December 18, 2021
సౌదీ అరేబియా: రియాద్లో జరిగిన అతి పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్కి 180,000 మందికి పైగా సంగీత ప్రియులు హాజరయ్యారు. ఎండిఎల్ బీస్ట్ సౌండ్ స్టార్మ్ 21 పేరుతో నాలుగు రోజులపాటు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. గురువారం ప్రారంభమైంది ఈ ఫెస్టివల్. మొత్తం 500,000 మందికి పైగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్కి హాజరువుతారనేది ఓ అంచనా. 8,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కోసం పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!