21 నెలల్లో 22,400 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించిన కువైట్
- December 20, 2021
కువైట్: 2020 జనవరి 1 నుంచి 2021 సెప్టెంబర్ 1 మధ్య కువైట్ నుంచి 22,423 మంది వలసదారుల్ని బహిష్కరించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ఎంపీ మోహల్హల్ అల్ ముదాఫ్ అల్ కబాస్ ప్రశ్నకు మినిస్ట్రీ పై సమాచారాన్ని ఇచ్చింది. అమిరి డిక్రీ నెంబర్ 17/1959 రెసిడెన్స్ ఆఫ్ ఫారినర్స్ చట్టం మరియు ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ బహిష్కరణలు జరిగాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!